బి. ఏ . , బి.బి.ఏ. , బి.కాం. , బి. ఎస్ .సి. తదితర ప్రోగ్రాములు అంశం: జనరల్ తెలుగు సెమిస్టర్ - I కోర్సు - I : ప్రాచీన తెలుగు కవిత్వం యూనిట్ల సంఖ్య: 5 పీరియడ్ల సంఖ్య: 60 పాఠ్య ప్రణాళిక యూనిట్ - I రాజనీతి - నన్నయ మహాభారతం - సభాపర్వం - ప్రథమాశ్వాసం - ( 26-57 పద్యాలు) యూనిట్ - II నారద గాన మాత్సర్యము - పింగళి సూరన కళాపూర్ణోదయం - ద్వితీయాశ్వాసం - (68- 101 పద్యాలు ) యూనిట్ - III ధౌమ్య ధర్మోపదేశము - తిక్కన మహాభారతం - విరాటపర్వం - ప్రథమాశ్వాసం - ( 116-146 పద్యాలు ) యూనిట్ - IV పలనాటి బెబ్బులి - శ్రీనాథుడు (పలనాటి వీరచరిత్ర - ద్విపద కావ్యం పుట 108-112 ' బాలచంద్రుడు భీమంబగు సంగ్రామం బొనర్చుట.. ( 108) .... వెఱగంది కుంది ' (112) సం. అక్కిరాజు ఉమాకాంతం ముద్రణ. వి.కె.స్వామి , బెజవాడ 1911. యూనిట్ - V సీతారావణ సంవాదం - మొల్ల రామాయణము - సుందరకాండము - ( 40-87 పద్యాలు) వ్యాకరణం : సంధులు : సవర్ణ
Comments
Post a Comment